Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఫిల్మ్ టీమ్ ఫిక్స్ చేసింది. ఇక అఖండ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు భంగం కలిగేలా చేస్తున్నాయనేది సమాచారం. ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ఫిల్మ్ టీమ్ మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు బిజినెస్ తగ్గింది. ఈ విషయంలో ముఖ్యమైన ఒప్పందాలపై కూడా కొన్ని సంతకాలు జరిగాయి. అలాగే సినిమా టికెట్ల ధరల్లో కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఎంతోమంది అనుకున్నారు. కానీ నిర్మాణ సంస్ధలు ఇవేమీ చేయలేదు.
ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు ఈ ధరలకు సినిమాను రిలీజ్ చేయడం కష్టమని.. ఈ ధరల్లో 25 నుండి 30 శాతం వరకు తగ్గింపును కోరుతున్నట్లు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ల ధరలపై వారు రూ.25 కోట్ల వరకు అంగీకరిస్తున్నట్లు సమాచారం. కనుక ఈ సారి ధరల విషయంలో సినిమా దాదాపుగా 10 కోట్ల రూపాయల నష్టానికి అమ్మేసే పరిస్థితికి చేరుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్స్ కి అస్సలు ఒప్పుకోవట్లేదు. దీనికి తోడు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో ఉన్నారు.
ఈ సినిమా కోసం బోయపాటి సైతం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం మంచి ధరలకు సినిమా అమ్మినా.. థియేట్రికల్ భారం దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఉంటుందని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి.. గతంలో బోయపాటి సినిమాలతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళారు. ఇప్పుడు అఖండ విషయంలో కూడా అదే జరిగితే పరిస్థితి మరింత కష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ విషయంపై నిర్మాతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…