Pot Breaking : శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి.
ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా వేరైపోతాయి. శరీరాన్ని దహనం చేసే దాకా మళ్లీ వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాడె కట్టేసి శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ వస్తుందట.
బియ్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజలు లెక్కించిన తర్వాత మాత్రమే చూడడానికి అవుతుంది. అది కూడా సూర్యాస్తమయం లోపు మాత్రమే. అంత సేపు లోగా లెక్కించకపోతే మళ్లీ మొదటి నుండి లెక్క పెట్టాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రము పెట్టి, దాని నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో.. శరీరం నుండి ఆత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు.
కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చిస్తాము.. ఇక నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టు. దాంతో ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. మన పెద్దవాళ్లు చేశారు. మన పూర్వీకులు చేశారు. అలానే మనం కూడా పాటించాలని మనం చేస్తాం తప్ప దాని వెనుక కారణమైతే మనకు తెలియదు. కానీ దాని వెనుక కారణమైతే ఇది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…