Apple Seeds : ఆపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిత్యం ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అయితే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాల్లో విషం ఉంటుందని, కనుక ఆ విత్తనాలను పొరపాటున కూడా తినకూడదని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజముందా..? అంతటి ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవా..? వాటిని తినకూడదా..? తింటే ఏమవుతుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవే. కానీ అవి ప్రాణాంతకం కాదు. వాటిని తినడం వల్ల వికారం, నపుంసకత్వం వంటి సమస్యలు వస్తాయి. కానీ అవి మనుషులను చంపవు. కాకపోతే వాటిని పెద్ద ఎత్తున తీసుకుంటే మాత్రం ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు.
50 కేజీల బరువున్న ఒక వ్యక్తి 165 ఆపిల్ విత్తనాలను తింటే వెంటనే చనిపోతారని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అంతేకానీ.. ఒకటి, రెండు విత్తనాలను పొరపాటుగా తింటే ఏమీకాదని వారంటున్నారు. అలా అని చెప్పి వాటిని తినకండి. ఎందుకైనా మంచిది. మన ప్రాణాలు ముఖ్యం కదా.. కానీ ఆపిల్ మాత్రం తినండి.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…