రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. మొత్తం 22,000 ఖాళీలు భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్ పే నెలకు రూ.18,000గా ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 2, 2026 (రాత్రి 11:59 వరకు) గడువు ఉంది. మొదట జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిపాలనా కారణాలతో వాయిదా పడింది.
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500. (ఇతర కేటగిరీలకు సంబంధించిన ఫీజు నిబంధనలు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు).
రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువతకు ఇది కీలక అవకాశం. గడువు దగ్గరపడేలోపు ఆధార్ వివరాలు సరిచూసుకుని, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చదవగలరు.
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…