రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. మొత్తం 22,000 ఖాళీలు భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్ పే నెలకు రూ.18,000గా ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 2, 2026 (రాత్రి 11:59 వరకు) గడువు ఉంది. మొదట జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిపాలనా కారణాలతో వాయిదా పడింది.
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500. (ఇతర కేటగిరీలకు సంబంధించిన ఫీజు నిబంధనలు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు).
రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువతకు ఇది కీలక అవకాశం. గడువు దగ్గరపడేలోపు ఆధార్ వివరాలు సరిచూసుకుని, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చదవగలరు.
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…