AP Govt Jobs : ఏదైనా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ గురించి మీరు కచ్చితంగా చూడాలి. పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్. పది అర్హతతోనే మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. తెలుగు వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఒక్క రోజు ఇంటర్వ్యూ కి వెళ్తే చాలు. సెలెక్ట్ అయితే పక్కా మీకు ఇక జాబ్ వచ్చేస్తుంది. మరి నిరుద్యోగులూ.. ఈ జాబ్ ని పొందండి.
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ డిఆర్ఏసి (డ్యాప్) జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టులకు రిక్రూట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తోంది. ఇండియాలో ఉన్న ఎవరైనా సరే హాజరు కావచ్చు. ఇక పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టును బట్టి జీతం 15 వేల రూపాయల నుండి 35వేల రూపాయల వరకు ఉంటుంది.
వయసు విషయానికి వస్తే.. వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాల నిండి ఉన్నవాళ్లు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. నైపుణ్య అభివృద్ధి సంస్థ డిఆర్ఏసి డ్యాప్ జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 180 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డీఫామ్, బీఫామ్, ఎంఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించక్కర్లేదు.
సెప్టెంబర్ 23న ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చాలు జాబ్ ఇచ్చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ ని పొందవచ్చు. పూర్తి వివరాలని తెలుసుకోవడం కోసం కింద లింక్ ని క్లిక్ చేసి వివరాలను తెలుసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అలాగే కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు మొదలు అన్ని వివరాలు కూడా ఈ లింక్ లో మీరు చూడొచ్చు.
https://www.apssdc.in/home/
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…