Taking Foods : మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆహారం విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకున్నా.. కొన్ని కాంబినేషన్స్ ని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి పడవు. చాలామందికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు.
పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకోకూడదు. పాలు తాగిన వెంటనే పండ్లు తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. సమస్యలు కలుగుతాయి. పాలల్లో ఉప్పు వేసుకుని తీసుకోవడం అసలు మంచిది కాదు. బ్రెడ్ తో పాటుగా పాలని తీసుకోకూడదు. పాలు తాగిన వెంటనే ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు. నెయ్యిని అస్సలు ఇత్తడి పాత్రలో వేయకూడదు. చల్లని, వేడి పదార్థాలను వెంట వెంటనే తినకూడదు. ఆరోగ్యం పాడవుతుంది.
చికెన్ తిన్న తర్వాత వెంటనే పెరుగు తినకండి. చేపలలో పంచదార వేసుకుని తీసుకోకూడదు. దోస, టమాట, నిమ్మకాయలని కలిపి తీసుకోకూడదు. మందు, పెరుగు ఒకేసారి తీసుకోకూడదు. పాలు, చేపలు, పెరుగుని కూడా ఒకేసారి తీసుకోకూడదు. పెరుగు, ఐస్ క్రీమ్ ని కూడా ఒకేసారి తీసుకోకూడదు. ఏదైనా మాంసం, చికెన్ ని కలిపి ఒకేసారి తినడం కూడా మంచిది కాదు.
ఉల్లిపాయ, పాలు ఒకే సారి తీసుకోకూడదు. అదే విధంగా పనసకాయ, పాలు ఒకేసారి తీసుకోకూడదు. మినప్పప్పు, పెరుగుని ఒకేసారి తీసుకోకూడదు. సిట్రిక్ యాసిడ్ ని, పాలని కలిపి ఒకేసారి తీసుకోకూడదు, ఇలా ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. చాలామంది తెలియక ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటారు. దాంతో ఆరోగ్యం పాడవుతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…