Diabetes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీతో బాధపడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే కచ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి మందులకి లొంగని హై షుగర్ కేవలం ఇలా చేయడం వలన కంట్రోల్ అవుతుంది.
ఇక మరి షుగర్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు..?, ఉల్లిపాయతో ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు ఏడు రోజులు కనుక పాటిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలని కచ్చితంగా తీసుకోండి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. వారం రోజుల పాటు మీరు ఈ విధంగా పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఒకేసారి 50 గ్రాములు తినడం కష్టమవుతుంది.
కాబట్టి ఉదయం కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం తీసుకుంటూ ఉండండి. పచ్చి ఉల్లిపాయతో కొంచెం పచ్చి పులుసు చేసుకొని తింటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం షుగర్ కంట్రోల్లో ఉండటమే కాకుండా పచ్చి ఉల్లిపాయ వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన జీర్ణాశయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పచ్చి ఉల్లిపాయని గుజ్జు కింద చేసుకుని చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తింటే వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. పచ్చి ఉల్లిపాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ, గుండెపోటు, దగ్గు, జలుబు, ఆస్తమా, ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా రావు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…