Non Veg : ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని శాకాహారులు కింద మారిపోతున్నారు. మాంసాహారం తినే వాళ్లు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి పొరపాట్లను చేస్తే కచ్చితంగా ఆరోగ్యం పాడుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. చాలామంది మాంసాహారాన్ని, కోడిగుడ్లు తినడం వలన దృఢంగా ఉంటారని అంటుంటారు. కానీ అది నిజం కాదు.
మనిషి పేగులు ఆరు మీటర్లు పొడవు ఉంటాయి. 20 అడుగులు ఉంటాయి. అందుకనే విసర్జనకి ఎక్కువ సమయం పడుతుంది. పైగా మానవ శరీరం మాంసాహారం తీసుకోవడానికి అనువుగా ఉండదు. అలానే మాంసాహారం, గుడ్లు, పాలు కలిపి తీసుకోకూడదు. మాంసాహారం తిన్న మనిషికి క్రూరత్వం పెరుగుతుంది. అలానే కోపం కూడా పెరుగుతుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత నీరసం బాగా వస్తుంది. జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
నిజానికి జీవ హింస చేయకూడదు. మానవుడు ఆహారాన్ని కనుగొనక ముందు మాంసాన్ని కాల్చుకుని తినడం మొదలుపెట్టారు. అప్పట్లో అంటే ఆహారం లేక తిన్నారు. ఈ రోజుల్లో రకరకాల వంటలు మనం చేసుకోవచ్చు. శాకాహారం తీసుకునే వాళ్ళకి ఆయువు ఎక్కువ రోజులు ఉంటుంది. మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత అది పూర్తిగా అరిగే వరకు ఒకటి రెండు రోజులు ఏమీ తినకుండా ఉండడం మంచిది. జంతువులు ఎప్పుడైనా సరే మాంసాహారం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు ఏమీ తినవు. కాబట్టి జంతువుకి ఆ మాంసాహారం పడుతుంది.
మనిషి మాత్రం రోజు తింటూనే ఉంటాడు కాబట్టి మాంసం ఎక్కువ తినడం మంచిది కాదు. చాలామంది మాంసాహారం తింటే బరువు పెరగచ్చు. లావు అవ్వచ్చు. లేదంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ మాంసాహారమే అందుకు తినక్కర్లేదు. శాకాహారంలో కూడా ఎన్నో పోషకాహార పదార్దాలు ఉన్నాయి. మాంసానికి బదులుగా మీరు శాకాహారంలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చు. నిజానికి ప్రతిరోజు ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…