Weight Gain : బరువు తక్కువగా ఉన్నవాళ్లు, బాగా సన్నగా ఉన్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వలన బలంగా మారవచ్చని, కండ పడుతుందని అంటుంటారు. అయితే నిజంగా కండ పట్టాలంటే వీటిని కచ్చితంగా తీసుకోండి. అప్పుడు సులభంగా బరువు పెరగొచ్చు. ఒళ్ళు వస్తుంది. బరువు పెరగాలంటే కచ్చితంగా వీటిని పాటించండి. మొలకలతోపాటుగా నానబెట్టిన పల్లీలను కూడా తీసుకోండి.
ఉదయాన్నే ఈ రెండింటినీ తీసుకోవడం వలన బరువు పెరగడానికి అవుతుంది. కండ కూడా త్వరగా పడుతుంది. వేరుశనగలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీసుకోవడం మంచిది. మాంసం కంటే కూడా వేరుశనగలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా పండు కానీ ఖర్జూరాన్ని కానీ వీటితోపాటుగా తీసుకోండి.
అరటిపండు లేదంటే సపోటా లాంటి పండ్లను మీరు తీసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపు మీరు అల్పాహారం సమయంలో వీటన్నింటినీ తీసుకోండి. భోజనం సమయంలో మీరు ముడి బియ్యాన్ని తీసుకోండి. పాలిష్ బియ్యం వద్దు. భోజనంలో 60 శాతం అన్నం, 40 శాతం కూరలు పెట్టుకుని తీసుకోవాలి. తెలగపిండితో చేసిన కూరలను మీరు తీసుకుంటే మంచిది. అలానే కందిపప్పు, పెసరపప్పు వంటివి కూడా మీరు కూరల్లో వాడుకోండి.
మీ బరువుని ఇవి బాగా పెంచుతాయి. కాబట్టి కచ్చితంగా తీసుకుంటూ ఉండండి. రాత్రిపూట మాత్రం రోటీ వంటివి తీసుకోవద్దు. డిన్నర్ లో మీరు ఒక పెద్ద కొబ్బరి చెక్క దానితో పాటుగా డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ని మీరు ఉదయం నానబెట్టుకుని రాత్రి తీసుకుంటే మంచిది. దానితో పాటుగా మీరు పండ్లు, ఎండు ఖర్జూరం వంటివి కూడా తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే, సులభంగా మీరు రెండు మూడు కేజీలు పెరుగుతారు. అలానే మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే ఈజీగా కండ పడుతుంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…