Heart Stroke : పూర్వం పెద్దవాళ్లు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకునేవారు. పైగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. కానీ, ఈ రోజుల్లో తినే ఆహార పదార్థాలు మారిపోయాయి. దానితో పాటుగా జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దానితో అనారోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.
అయితే, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడాలన్నా ఇటువంటి చిట్కాలని పాటించడం మంచిది. గుండె సమస్యల కారణంగా, చాలా మంది ప్రాణాలను కోల్పోవడం కూడా జరుగుతోంది. గుండె ఆరోగ్యం గా ఉండాలంటే, తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. రోజువారి ఆహారంలో 60 శాతం వరకు పండ్లు, సలాడ్స్ వంటి వాటిని తీసుకోవాలి.
మొలకలు నచ్చితే కూడా తీసుకుంటూ ఉండాలి. పండ్ల రసాలు వంటి వాటిని కూడా తీసుకోమని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఉడికించే ఆహారం తీసుకునేటప్పుడు, తక్కువ నూనె, తక్కువ సాల్ట్ ని తీసుకోండి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే, ప్రాణాయామ ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామ పద్ధతుల్ని పాటించడం వలన బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అది కూడా ఎక్కువ శ్రమ పడకుండానే.
ప్రతిరోజు 45 నిమిషాలు ఉదయం, 45 నిమిషాలు సాయంత్రం వీటి కోసం సమయం పెట్టండి. ఒత్తిడి కారణంగా కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. బీపీ తగ్గాలంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. అందుకు మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వలన హార్ట్ ఎటాక్ వంటి బాధల నుండి బయటపడొచ్చు. కాబట్టి ప్రతిరోజు వీటిని ఆచరించి ఆరోగ్యంగా జీవించండి. గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…