Apple : ఆపిల్ లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెబుతూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక ఆపిల్ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్లో డైటరీ ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది దానిపై తొక్కలో ఉంటుంది. చాలా మందికి నిద్ర సరిగా లేకపోవటం లేదా ఆలస్యంగా తినే అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే ఆపిల్ తినడం మంచిది. అందువల్ల ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల పేగుల్లో కదలికలు మెరుగ్గా ఉంటాయి.
ఆపిల్ లో ఉండే పెక్టిన్ లాక్టిక్ ఆమ్లాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియా పెద్దపేగులో మెరుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్ లను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉండుట వలన నోటిలో బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని రక్షించటంలో సహాయపడుతుంది.
ఆపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. అదే రాత్రి లేదా సాయంత్రం యాపిల్స్ తింటే ఈ పండు మీకు వ్యతిరేకంగా మారుతుంది. అలాగే పేగుల పనితీరుపై లోడ్ ఎక్కువ అవుతుంది. అంటే రాత్రిపూట ఆపిల్ తింటే గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక తెల్లవారుజామున తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటేనే మంచిది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…