Sunscreen Lotion : సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకని, ప్రతిరోజు కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎండలోకి వెళ్ళేటప్పుడు కాకుండా, నార్మల్ టైం లో కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. సన్ స్క్రీన్ ని రాసుకోవడం వలన, ఎటువంటి లాభాలని పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం బాగుంటుంది. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు, మన స్కిన్ పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన స్కిన్ లో ఎలాంటి మార్పు రాదు. వయసు పెరిగే కొద్దీ, చర్మం పాడవుతూ ఉంటుంది. ముడతలు రావడం సహజం.
అయితే, ముడతలు, ఫైన్ లైన్స్, వయసు సరికే కొద్ది వచ్చే మచ్చలు వంటివి సన్ స్క్రీన్ రాసుకోవడం వలన కలగవు. యూవీ రేడియేషన్ నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. రోజు సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం నల్లబడకుండా కూడా ఉంటుంది. సాధారణంగా, మనం ఎండలోకి వెళ్లినప్పుడు, చర్మం పాడవుతూ ఉంటుంది. బాగా ఎండలో తిరిగే వాళ్ళకి, చర్మం నల్లగా అయిపోతూ ఉంటుంది. అటువంటి బాధాలేమీ కూడా కలగకుండా ఉండడానికి సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.
చర్మం పాడవకుండా ఉంటుంది. యువి డామేజ్ వలన చర్మం నల్లబడడం, పాడవడం వంటివి సహజం. కానీ, సన్ స్క్రీన్ రాసుకోవడం వలన ఎటువంటి బాధలు ఉండవు. స్కిన్ క్యాన్సర్ రాకుండా కూడా ఉండడానికి సన్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.
అటువంటి వాళ్ళు, కొంచెం ఎండలోకి వెళ్లేసరికి చర్మం ఎర్రబడడం, మంట కలగడం లేదంటే కొంచెం డిస్ కంఫర్ట్ గా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సాధారణంగా, నార్మల్ క్రీమ్స్ ని ఎలా అయితే అప్లై చేసుకుంటారో, అలానే సన్ స్క్రీన్ కూడా రోజు వాడడం మంచిది. అప్పుడు, ఇలాంటి నష్టాలు ఏమీ కలగకుండా చర్మం బాగుంటుంది. మరింత అందంగా కనపడతారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…