Sunscreen Lotion : సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకని, ప్రతిరోజు కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఎండలోకి వెళ్ళేటప్పుడు కాకుండా, నార్మల్ టైం లో కూడా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. సన్ స్క్రీన్ ని రాసుకోవడం వలన, ఎటువంటి లాభాలని పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం బాగుంటుంది. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు, మన స్కిన్ పాడవుతూ ఉంటుంది. అలాంటప్పుడు, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన స్కిన్ లో ఎలాంటి మార్పు రాదు. వయసు పెరిగే కొద్దీ, చర్మం పాడవుతూ ఉంటుంది. ముడతలు రావడం సహజం.
అయితే, ముడతలు, ఫైన్ లైన్స్, వయసు సరికే కొద్ది వచ్చే మచ్చలు వంటివి సన్ స్క్రీన్ రాసుకోవడం వలన కలగవు. యూవీ రేడియేషన్ నుండి చర్మానికి రక్షణ లభిస్తుంది. రోజు సన్ స్క్రీన్ రాసుకోవడం వలన, చర్మం నల్లబడకుండా కూడా ఉంటుంది. సాధారణంగా, మనం ఎండలోకి వెళ్లినప్పుడు, చర్మం పాడవుతూ ఉంటుంది. బాగా ఎండలో తిరిగే వాళ్ళకి, చర్మం నల్లగా అయిపోతూ ఉంటుంది. అటువంటి బాధాలేమీ కూడా కలగకుండా ఉండడానికి సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది.
చర్మం పాడవకుండా ఉంటుంది. యువి డామేజ్ వలన చర్మం నల్లబడడం, పాడవడం వంటివి సహజం. కానీ, సన్ స్క్రీన్ రాసుకోవడం వలన ఎటువంటి బాధలు ఉండవు. స్కిన్ క్యాన్సర్ రాకుండా కూడా ఉండడానికి సన్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.
అటువంటి వాళ్ళు, కొంచెం ఎండలోకి వెళ్లేసరికి చర్మం ఎర్రబడడం, మంట కలగడం లేదంటే కొంచెం డిస్ కంఫర్ట్ గా అనిపించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ, సన్ స్క్రీన్ రాసుకుని వెళ్లడం వలన ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. సాధారణంగా, నార్మల్ క్రీమ్స్ ని ఎలా అయితే అప్లై చేసుకుంటారో, అలానే సన్ స్క్రీన్ కూడా రోజు వాడడం మంచిది. అప్పుడు, ఇలాంటి నష్టాలు ఏమీ కలగకుండా చర్మం బాగుంటుంది. మరింత అందంగా కనపడతారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…