Spicy Food In Monsoon : వానా కాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. లేదంటే అనవసరంగా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వానా కాలంలో ఎవరికైనా సరే వేడి వేడి ఆహార పదార్థాలు, స్పైసీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది. బయట ఫుడ్ కి ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. వానా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం వలన ప్రమాదం కలుగుతుంది. ఘాటైన మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. వర్షా కాలంలో కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అరుగుదల తక్కువ ఉంటుంది. దీంతో జీవక్రియపై ప్రభావం పడుతుంది. మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను అసలు వానా కాలంలో తినకండి.
వానా కాలంలో ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదం. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా స్పైసీ ఫుడ్ ని తీసుకోవద్దు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ని తీసుకుంటే హై కొలెస్ట్రాల్, హై బీపీ సమస్యలు వస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అదే విధంగా పేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది.
బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటేనే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉప్పు, స్పైసీ ఫుడ్ ని అసలు తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేయని ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, జంక్ ఫుడ్ ని తీసుకోవడం పూర్తిగా మానేయండి. అలాగే వానా కాలంలో బయట పదార్థాలని కూడా తినకండి. వానా కాలంలో పానీపూరీ మొదలైన వాటిని కొనుగోలు చేసి తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. అంతగా తినాలని అనిపిస్తే ఇంట్లోనే చేసుకుని తినండి. అంతేకానీ బయటి ఫుడ్ను తినకండి. ఇలా కొన్ని సూచనలు పాటిస్తే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…