Raisins And Jaggery : చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎండుద్రాక్ష, బెల్లం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎండుద్రాక్ష, బెల్లంని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందొచ్చు. కొంచెం నీళ్లు తీసుకుని అందులో నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను వేసి, రాత్రి అంతా నానబెట్టుకోండి. ఐదు గ్రాముల బెల్లం తీసుకోండి. ముందు ఖాళీ కడుపుతో బెల్లం తిని ఎండు ద్రాక్షని తిని ఆ నీళ్లని తాగాలి.
ఇలా చేయడం వలన మెటాబలిజం పెరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఎండుద్రాక్షని పెరుగులో వేసి కూడా తీసుకోవచ్చు. పేగుల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ద్రాక్ష, బెల్లం రెండింట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. జీవక్రియలని పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్, సెలీనియం, జింక్.. బెల్లంలో ఎక్కువగా ఉంటాయి.
బెల్లంలో క్యాలరీలు ఉండవు. విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపుని నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, మంచి స్నాక్ ఇది. ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
జీవక్రియలని మెరుగుపరుస్తాయి. అలాగే బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. అయితే బెల్లం, ఎండు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మంచివి. పైగా బరువు కూడా తగ్గచ్చు. కానీ లిమిట్ గానే తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక తక్కువ మోతాదులోనే వీటిని తీసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…