ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా, దూరంగా ఉన్న వస్తువులను అస్పష్టంగా కనిపించడమే సమస్య అని.. దీనినే మియోపియా అని అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మంది పిల్లలకు వస్తుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంట్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు పెరగడంతో గంటలకొద్దీ మొబైల్స్, కంప్యూటర్ల ముందు క్లాసులు జరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కోవిడ్ కంటే ముందు ఇప్పుడు ఈ సమస్య రెట్టింపు అయిందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, మెల్ల కన్ను, కళ్ళ కలక వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
దీంతో పిల్లలు చిన్న వయసులోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాబట్టి డిజిటల్ స్క్రీన్ ల ముందు ఎక్కువ సమయాన్ని గడపనివ్వవద్దని సలహాలు ఇస్తున్నారు. ఇక విరామం లేకుండా గంటల కొద్దీ కూర్చోవద్దని, స్క్రీన్ ముందు కనీసం 33 సెంటీ మీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…