రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వాటి ధర ఎక్కువే అయినప్పటికీ నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, ఇంధన ధరల నుంచి విముక్తి కలగడం వంటి సానుకూల అంశాల కారణంగా చాలా మంది విద్యుత్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బైక్ ధర రూ.1,09,999గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 236 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 4.8 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. 3 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 శాతం చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.79,999. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. 2 కిలోవాట్అవర్ బ్యాటరీ ఉంది. మూడున్నర గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
దీని ధర రూ.1.13 లక్షలు. ఫుల్ చార్జింగ్ చేస్తే 116 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 2.9 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. సుమారుగా 6 గంటల పాటు చార్జింగ్ చేయాలి. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.90,799గా ఉంది. ఫుల్ చార్జింగ్తో 90 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 3.24 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. నాలుగున్నర గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.1,29,999. ఫుల్ చార్జింగ్తో 181 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 3.97 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. ఆరున్నర గంటల పాటు చార్జింగ్ చేయాలి. గంటకు గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…