Idli And Dosa : ఈరోజుల్లో చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం అంత ఈజీ కాదు. బరువు తగ్గడం కోసం, చాలా ప్రయత్నాలు చేయాలి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలు పడితే, ఆ ఆహార పదార్దాలని తీసుకోకూడదు. అయితే, రోజూ రాత్రి పూట చాలామంది తక్కువ తినడం, లేదంటే అసలు ఆహారం తీసుకోకుండా ఉండిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. రాత్రిపూట కొంతమంది బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి కూడా తింటూ ఉంటారు.
రాత్రిపూట మీరు కూడా బరువు తగ్గాలని ఇడ్లీ, దోస వంటివి తింటున్నారా..?, అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యానికి మంచిది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇటువంటి ఆహార పదార్థాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఉదయం పూట వీటిని తీసుకుంటే మంచిది. రాత్రిపూట మాత్రం తీసుకోవడం మంచిది కాదు. రాత్రిపూట పులియపబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గర్భిణీలు, పాలిచ్చే వారు కూడా రాత్రిపూట పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. పెరుగు, పన్నీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి. తల్లులకు కనుక కడుపునొప్పి వచ్చింది అంటే, పిల్లలకు కూడా వచ్చేస్తుంది. పులియపెట్టిన ఆహార పదార్థాలలో ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది. రక్తపోటు ఉన్నవాళ్లు, వీటికి దూరంగా ఉండటమే మంచిది.
కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి వారు కూడా, రాత్రి పూట ఇటువంటివి తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు కూడా, రాత్రి పూట ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. యాసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి కలుగుతాయి. ఇడ్లీ, దోస తీసుకుంటే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు కలగొచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు ఇడ్లీ, దోస వంటివి రాత్రి తీసుకోవద్దు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…