Health Tips : ఆరోగ్య నిపుణులు చెప్పిన సూత్రాలని పాటిస్తే కచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ స్పెషలిస్ట్ కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు. మరి మీరు వాటిని ఆచరించి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూసేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే అంతర్గత అవయవాల్ని ఉత్తేజం చేయడానికి హెల్ప్ అవుతుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
కాబట్టి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి, రక్తపోటును తగ్గించుకోవడానికి స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిది. ఇలా ఒక గ్లాసు నీళ్లు స్నానానికి ముందు తాగితే రక్తపోటు తగ్గుతుంది. రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించడానికి అవుతుంది. కొంత మంది రాత్రి నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు.
అయితే రాత్రి నిద్ర పోయిన తర్వాత మధ్యలో లేచి ఒక గ్లాసు నీళ్లు తాగితే కాళ్ల తిమ్మిర్లని నివారించడానికి అవుతుంది. కాబట్టి రాత్రి నిద్ర మధ్యలో కూడా నీళ్లు తాగొచ్చు. ఇబ్బంది ఉండదు. కాలు కండరాలు సంకోచించడం, చార్లీ హార్స్ లేక దూడ తిమ్మిరి వంటివి సరిపడా నీళ్లు తీసుకోకపోవడం వలన వస్తాయి.
ప్రతి రోజు కూడా శరీరానికి సరిపడా నీళ్లు తాగితే ఎటువంటి రోగం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి కచ్చితంగా రోజూ ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వివిధ రకాల సమస్యల బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…