Cold And Cough : జలుబు వచ్చిందంటే చాలు.. ఓ పట్టనా వదలకుండా వేదిస్తూ ఉంటుంది. ఈ జలుబుకు తోడు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని అశ్రద్ద చేస్తే ఊపిరితిత్తులలో కఫము పెరుకొని అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. దీని కోసం ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం తమలపాకు, అల్లం, తేనె మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఒక తమలపాకును శుభ్రంగా నీటితో కడిగి రసం తీయాలి. అదేవిధంగా అల్లంను కూడా తురిమి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ తమలపాకు రసం, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక టీ స్పూన్, సాయంత్రం ఒక టీ స్పూన్ తీసుకోవాలి. చిన్న పిల్లలకు అయితే అరస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మూడు రోజుల పాటు తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో ఉన్న లక్షణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గు, ఆస్తమా, గొంతులో కఫాన్ని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వటం ఉత్తమం. సమస్య కనుక ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…