Eye Sight : పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైకి కిందకి, కిందకి పైకి తిప్పాలి. అలా రోజుకు కనీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర సమస్యలు పోతాయి. మామిడి పండ్లు, చేపలు, క్యారెట్లు, యాపిల్స్, ఆప్రికాట్స్ వంటి విటమిన్ ఎ ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినాలి. దీంతో ఎ విటమిన్ బాగా అందుతుంది. అప్పుడు దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. అద్దాలు వాడాల్సిన పనే ఉండదు.
నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కళ్లను కడగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆవ నూనె లేదా నెయ్యితో పాదాలను తరచూ మర్దనా చేసుకున్నా దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర దోషాలు హరించుకుపోతాయి. రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నేత్ర సమస్యలు పోయి కళ్లు చక్కగా కనిపిస్తాయి.
రోజూ ఉదయం, సాయంత్రం 20 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ రసం సేవించాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు దండిగా లభిస్తాయి. అవి నేత్ర దోషాలు పోగొడతాయి. దృష్టి బాగా వచ్చేలా చేస్తాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…