Eye Sight : పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైకి కిందకి, కిందకి పైకి తిప్పాలి. అలా రోజుకు కనీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర సమస్యలు పోతాయి. మామిడి పండ్లు, చేపలు, క్యారెట్లు, యాపిల్స్, ఆప్రికాట్స్ వంటి విటమిన్ ఎ ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినాలి. దీంతో ఎ విటమిన్ బాగా అందుతుంది. అప్పుడు దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. అద్దాలు వాడాల్సిన పనే ఉండదు.
నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కళ్లను కడగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆవ నూనె లేదా నెయ్యితో పాదాలను తరచూ మర్దనా చేసుకున్నా దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర దోషాలు హరించుకుపోతాయి. రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నేత్ర సమస్యలు పోయి కళ్లు చక్కగా కనిపిస్తాయి.
రోజూ ఉదయం, సాయంత్రం 20 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ రసం సేవించాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు దండిగా లభిస్తాయి. అవి నేత్ర దోషాలు పోగొడతాయి. దృష్టి బాగా వచ్చేలా చేస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…