Eye Sight : పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైకి కిందకి, కిందకి పైకి తిప్పాలి. అలా రోజుకు కనీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర సమస్యలు పోతాయి. మామిడి పండ్లు, చేపలు, క్యారెట్లు, యాపిల్స్, ఆప్రికాట్స్ వంటి విటమిన్ ఎ ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినాలి. దీంతో ఎ విటమిన్ బాగా అందుతుంది. అప్పుడు దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. అద్దాలు వాడాల్సిన పనే ఉండదు.
నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కళ్లను కడగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆవ నూనె లేదా నెయ్యితో పాదాలను తరచూ మర్దనా చేసుకున్నా దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర దోషాలు హరించుకుపోతాయి. రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నేత్ర సమస్యలు పోయి కళ్లు చక్కగా కనిపిస్తాయి.
రోజూ ఉదయం, సాయంత్రం 20 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ రసం సేవించాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు దండిగా లభిస్తాయి. అవి నేత్ర దోషాలు పోగొడతాయి. దృష్టి బాగా వచ్చేలా చేస్తాయి.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…