Weight Loss : ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కొవ్వు కూడా ఎక్కువగా ఉండడంతో, చాలా ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని, కొవ్వు కరగాలని రకరకాల టెక్నిక్స్ ని పాటిస్తున్నారు. అయితే, ఒంట్లో కొవ్వు కరగాలన్నా, బరువు తగ్గాలన్నా ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన సులభంగా కొవ్వు కరిగిపోతుంది. బరువు కూడా తగ్గిపోవచ్చు. గోరువెచ్చని నీళ్ళని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, బరువు తగ్గడం మొదలు అనేక ఇబ్బందులు దూరం అవుతాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తాగలేక పోయినా ఫరవాలేదు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా కచ్చితంగా, గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది అంటే.. ఎక్కువ సార్లు యూరిన్ వస్తూ ఉంటుంది.
ఎక్కువసార్లు యూరిన్ వచ్చిందంటే, సాల్ట్ బయటకు వెళ్ళిపోతుంది. సాల్ట్ బయటికి వెళ్ళినప్పుడు, బరువు తగ్గడానికి అవుతుంది. ఇలా ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాటర్ ని ఎక్కువ తీసుకోవాలి. ఇలా నీళ్లు తీసుకోవడం, యూరిన్ పాస్ చేయడం వలన బరువు కూడా తగ్గడానికి అవుతుంది. అయితే, మామూలు నీళ్లు తాగడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేటు పెరగదు. అదే గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేట్ పెరుగుతుంది.
పొట్ట తగ్గడం, బరువు తగ్గడం, కొవ్వు కరగడం వంటివి జరుగుతాయి. గోరువెచ్చని నీళ్లు తాగడం వలన పేగులకి మామూలు రక్తప్రసరణ కంటే కొంచెం ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. అర లీటర్ లేదా అంతకంటే ఎక్కువ గోరువెచ్చని నీళ్లు తాగడం వలన బాడీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుందని స్టడీ చెప్తోంది. ఇలా, ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, ఈ లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…