Diabetes Symptoms : ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా, చాలామంది షుగర్, బీపీ తో బాధపడుతున్నారు. షుగర్, బీపీ వచ్చిందంటే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరిక శ్రమ లేకపోవడం అని ఆరోగ్యనిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వలన కూడా, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వంటివి కూడా షుగర్ ని కలిగిస్తాయి.
అధిక బరువు ఉన్నవాళ్లు, వంశపార్యం పరంగా మధుమేహం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండడం మంచిది. అధిక బరువు, తప్పుడు ఆహార పదార్థాలను తీసుకోవడం, షుగర్ రావడానికి కారణం అవుతాయి. బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం కూడా చాలా మంచిది. ఇలా, ఈ పద్ధతుల్ని కనుక పాటించినట్లయితే, డయాబెటిస్ రిస్క్ బాగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.
అలానే, చాలామంది వ్యాధి ముదిరే వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ డయాబెటిస్ వచ్చే ముందు, ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనబడతాయి. సమయానికి వాటిని గుర్తించాలి. ఆలస్యం చేస్తే టైప్ టు డయాబెటిస్ అభివృద్ధి చెందుతుంది. తీవ్రమైన అలసట, అధిక దాహం వంటి లక్షణాలు ముందు కనబడతాయి.
ఆకలి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటాయి. ఇలా లక్షణాలని గుర్తించి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. షుగర్ ఉన్నట్లయితే, ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. నారింజ, కివి వంటివి మేలు చేస్తాయి. ఆల్కహాల్, వేయించిన ఆహార పదార్థాలు, బియ్యం, బంగాళదుంపలు ఎక్కువగా తీసుకోకూడదు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…