Colorful Foods : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనం చేసే, చిన్న చిన్న పొరపాట్ల వలన, మనం తీసుకునే ఆహారం వలన, ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మేలు చూసే వాటిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి. అయితే, ఈ రంగులో ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టే ఛాన్స్ పెరుగుతుంది. ఒక్కో రంగు ఆహారానికి ఒక్కో ప్రాముఖ్యత వుంది. మనం ఎంత కలర్ ఫుల్ డైట్ తీసుకుంటే, అంత ఆరోగ్యం బాగుంటుంది. ఎర్రటి ఆహారపదార్దాలు తీసుకుంటే, ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు, ఫైటో న్యూట్రిఎంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
ఆపిల్, టమాటో, చెర్రీ, దానిమ్మ, స్ట్రాబెర్రీ ఇలా ఎరుపు రంగులో ఉండే వాటిని తీసుకుంటే కెరోటినోయిడ్స్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి. ఆరెంజ్ రంగులో ఉండే బొప్పాయి, క్యారెట్, పసుపు, గుమ్మడికాయ, నారింజ, బత్తాయి వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే, బీటా కెరటినాయిడ్స్ పొందవచ్చు. కొవ్వులో కరిగే కణజాలాలకి యాంటీ ఆక్సిడెంట్లు అందించడానికి సహాయపడతాయి.
ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. ఈ రంగు ఆహార పదార్థాలు తీసుకుంటే, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. హృదయ సంబంధిత సమస్యలు రావు. పసుపు రంగులో ఉండే నిమ్మ, పైనాపిల్, అరటి, మొక్కజొన్న, పసుపు ఉల్లిపాయ, పసుపు క్యాప్సికం వంటివి తీసుకుంటే, జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.
గ్యాస్టిక్ సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పదార్థాలు అంటే అవకాడో, పియర్స్, క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, బ్రోకలీ మొదలైనవి తీసుకుంటే విటమిన్ కె బాగా అందుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నీలం రంగు ఆహార పదార్థాలు వంకాయ, బ్లూ బెర్రీ, బ్లూ క్యాప్సికం వంటివి తీసుకుంటే మెదడుకి శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది.
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్ను పట్టించుకుంటే ముందుకు…
సినిమాలు ఎంత బాగున్నప్పటికీ కొందరు రివ్యూయర్లు ఇచ్చే రివ్యూల కారణంగా నెగెటివ్ టాక్ వస్తుందని, దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం…