కరోనా వైరస్ కేవలం మనుషులను మాత్రమే కాకుండా మనుషులలో ఉండే మానవత్వాన్ని కూడా చంపేసింది. ఈ విధమైన రోజులు వస్తాయని ఎప్పుడూ కూడా ఊహించలేదు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలో ఎన్నో కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషులను కూడా అంటరానివారుగా చూడటం మొదలు పెడుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లక్నో లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన అందరిని కంటతడి పెట్టించింది. గత వారం రోజుల నుంచి తన 13 సంవత్సరాల కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడు. అయితే అది సాధారణమైన జ్వరం కావడంతో ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నాడు. జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు.
మృతి చెందిన తన 13 సంవత్సరాల కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయానా తన తండ్రి ఒక కాలువ వద్ద గోతి తీసి తన కొడుకు శవాన్ని భుజంపై వేసుకొని దహన సంస్కారాలు పూర్తి చేసిన ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ సందర్భంగా తండ్రి సూరజ్ పాల్ మాట్లాడుతూ తన కొడుకు కరోనాతో చనిపోలేదని, అయినప్పటికీ తన కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…