కరోనా వైరస్ కేవలం మనుషులను మాత్రమే కాకుండా మనుషులలో ఉండే మానవత్వాన్ని కూడా చంపేసింది. ఈ విధమైన రోజులు వస్తాయని ఎప్పుడూ కూడా ఊహించలేదు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలో ఎన్నో కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషులను కూడా అంటరానివారుగా చూడటం మొదలు పెడుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లక్నో లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన అందరిని కంటతడి పెట్టించింది. గత వారం రోజుల నుంచి తన 13 సంవత్సరాల కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడు. అయితే అది సాధారణమైన జ్వరం కావడంతో ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నాడు. జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు.
మృతి చెందిన తన 13 సంవత్సరాల కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయానా తన తండ్రి ఒక కాలువ వద్ద గోతి తీసి తన కొడుకు శవాన్ని భుజంపై వేసుకొని దహన సంస్కారాలు పూర్తి చేసిన ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ సందర్భంగా తండ్రి సూరజ్ పాల్ మాట్లాడుతూ తన కొడుకు కరోనాతో చనిపోలేదని, అయినప్పటికీ తన కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…