Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్, పలువురు సెలబ్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కి సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నచ్చిన కంటెస్టెంట్స్కు ఓట్లు వేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా అందులో సింగర్ శ్రీ రామచంద్ర ఇటీవల ఫినాలేకి చేరుకున్నాడు. ఆయన మినహా మిగతా హౌస్లో ఉన్న సిరి, కాజల్, మానస్, షణ్ముఖ్, సన్నీ అందరూ కూడా నామినేషన్స్ లోకి వెళ్లారు.
శ్రీరామచంద్ర ఫైనల్కి వెళ్లడంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ షణ్ముఖ్ని విన్నర్ చేయాలని శ్రీ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీరామ చంద్రకి ఓటు వేయొద్దని కోరుతున్నా.. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే.. కొంతమందికి ప్రేరణగా ఉంటుంది.. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి.. బిగ్ బాస్ టైటిల్ కూడా ఇవ్వాలని అనుకుంటే అది తప్పు. శ్రీరామ చంద్ర ఫేక్ పర్సన్.. వ్యక్తిత్వం లేని వ్యక్తి.
ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. అతను చాలా టాలెంటెండ్ అని నా ఫేస్ బుక్లో చాలా ఏళ్ల క్రితం పోస్టు పెట్టా. డౌన్ టు ఎర్త్ ఉండి.. షణ్ముఖ్ గేమ్ బాగా ఆడుతున్నాడని అంటున్నారు.. నేను అప్పుడప్పుడు అతని గేమ్ చూస్తున్నా. రెగ్యులర్గా ఫాలో కావడం లేదు కానీ.. అప్పుడప్పుడూ చూస్తున్నా. నా ఉద్దేశంలో షణ్ముఖ్కి ఓటు వేస్తే మంచి చేసినట్టే అవుతుంది.
షణ్ముఖ్ కి సపోర్ట్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు, ఆ నిర్ణయం నా అంతట నేనే తీసుకున్నా.. ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లూయెన్స్కి బలయ్యాను కానీ.. ఆ గుణ పాఠంతోనే ఎప్పుడూ ఎవరి మాటా వినకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి.. షణ్మఖ్ని గెలిపించండి.. అంటూ ఆడియన్స్ని కోరింది శ్రీ రెడ్డి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…