Kotha Bangaru Lokam : సినిమా తెర మీదకి వచ్చేవరకు, చిత్ర యూనిట్ ఎన్నో మార్పులు చేస్తూ వస్తుంది. మొదట డైరెక్టర్ ఒక హీరోని అనుకుని, సినిమాని స్టార్ట్ చేస్తారు. కానీ, అది లాస్ట్ కి ఎవరి దగ్గరికి వెళుతుందో తెలియదు. ఒక హీరోతో సినిమా చేయాలని, స్టోరీ ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత, ఏవో కారణాల వలన ఆ అవకాశం ఇంకొకరికి వస్తుంది. కొత్త బంగారులోకం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాలేజీ, హాస్టల్ నేపథ్యంలో సన్నివేశాలకి కుర్ర కారు ఫుల్ ఖుష్ అయిపోయారు.
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ కెమిస్ట్రీ, ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి, 15 ఏళ్లు పూర్తయిపోయింది. 2008లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారులోకం తో, దర్శకుడుగా మారాలని అనుకున్నారు. అందులో హీరోగా స్టార్ హీరోని కాకుండా, కొత్త నటుడిని తీసుకురావాలని అనుకున్నారు. నాగచైతన్య తో సినిమా చేస్తే, బాగుంటుందని అనుకున్నారు డైరెక్టర్.
నాగార్జునని అందుకు సంప్రదించారు కూడా. కథ విన్న నాగార్జున, యాక్షన్ నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. దాంతో రిజెక్ట్ చేశారు. ఆ స్టోరీని రామ్ పోతినేని దగ్గరికి తీసుకువెళ్లారు. ఇంటర్ విద్యార్థి రోల్ కింద హీరో నటించాలి. కాబట్టి, రామ్ అందుకు నో చెప్పడం జరిగింది.
హ్యాపీ డేస్ సినిమా చాలా బాగుందని, అందులో కుర్రాడు బాగున్నాడని ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ శ్రీకాంత్ కి చెప్పగా.. ఫైనల్ గా వరుణ్ సందేశం హీరోగా పెట్టి, సినిమాని తీశారు. ఇలా వరుణ్ సందేశ్ ఈ సినిమాలో నటించి, మంచి పేరుని తెచ్చుకున్నారు. ఇంతమంది చేతులు మారి, ఆఖరికి వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం సినిమాతో హిట్టు కొట్టేశారు. అప్పట్లో ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…