ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ 49 ఖాళీలలో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 17 పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలను చేయడం కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తులను చేసుకోవచ్చు.అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://dme.ap.nic.in/
ఈ నోటిఫికేషన్లు ఆయా ఖాళీలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థుల వయస్సు జూలై 27 నాటికి 40 రెండు సంవత్సరాలకు మించి ఉండకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము 1500 రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయల రాయితీ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…