ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ 49 ఖాళీలలో 32 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన 17 పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలను చేయడం కోసం ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తులను చేసుకోవచ్చు.అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.
https://dme.ap.nic.in/
ఈ నోటిఫికేషన్లు ఆయా ఖాళీలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థుల వయస్సు జూలై 27 నాటికి 40 రెండు సంవత్సరాలకు మించి ఉండకూడదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము 1500 రూపాయలు కాగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయల రాయితీ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…