దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి 6100 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో 125 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది.స్టేట్ బ్యాంక్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హత కావడంతో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి.
ఈ పరీక్షలను ఆగస్టులో నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలను ఎలా నిర్వహిస్తారు? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వస్తే.. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించబడుతుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష పేపరు ఉండగా ఒక గంట సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష రాసిన తర్వాత రాష్ట్రాలు, కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. స్థానిక భాషలు చదివి రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మాత్రమే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హులు గా ప్రకటించింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…