Seemantham : మహిళలు గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే గర్భవతి అయిన మహిళలకు ఏడో నెలలో సీమంతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు 5వ నెలలో.. మరికొందరు 9వ నెలలో కూడా చేస్తూ ఉంటారు.
వారి వారి పరిస్థితులను బట్టి ఈ సీమంతం చేస్తూ ఉంటారు. అయితే అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతాలు ఎందుకు చేయాలి..? దీని వెనుక అసలు కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. గత జన్మలో పుణ్యాలు చేయడం వల్లే ఈ జన్మలో మానవ జన్మ లభిస్తుంది. అయితే లభించిన మానవ జన్మకు షోడశ సంస్కారాలను చేయాలని అంటుంటారు.
వీటిలో కొన్నిటిని జనన పూర్వ సంస్కారాలను, మరి కొన్నిటిని జననాంతర సంస్కారాలను అంటుంటారు. గర్భంలో ఉండగానే బిడ్డ బయటకు రాకముందే చేసే సంస్కారాన్ని సీమంతం అంటారు. ఇది మూడో సంస్కారం. మొదటి రెండు సంస్కారాలను గర్భాదానం, పుంసవన అని పేర్కొంటారు. తల్లి సౌభాగ్యంగా ఉండాలని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా పుట్టాలని కోరుకుంటూ ఈ సీమంతాన్ని వేడుకగా జరిపిస్తారు. అలాగే గర్భిణీ మానసికంగా శారీరకంగా, ఆహ్లాదంగా ఉండటం కోసం కూడా ఈ వేడుకను జరిపిస్తారు. ఇవీ.. సీమంతం జరిపేందుకు వెనుక ఉన్న కారణాలు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…