Deepam : మనం ప్రతి రోజు దేవుడిని కొలుస్తూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇంట కూడా నిత్యం దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని మనం నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగిస్తూ ఉంటాము. నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఎంతో పవిత్రమైనది. పవిత్రమైన వస్తువులతో పూజిస్తే హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారుచేస్తారు. అది ఎంతో స్వచ్ఛమైనది. నెయ్యి మంచి సువాసనని కలిగి ఉంటుంది. పూజ స్థలంపై ఇది మంచి ప్రభావం చూపిస్తుంది.
మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. నెయ్యి వలన వాటిలో శక్తి ప్రవహిస్తుంది. అందుకని నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదని అంటూ ఉంటారు. ఇంట్లో నేతితో దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లోకి క్రిములు ప్రవేశించవు.
అందుకని నెయ్యిని వాడతారు. నెయ్యితో ప్రార్థన స్థలంలో దీపం వెలిగిస్తే చాలా ప్రశాంతత వస్తుంది. నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెయ్యిని పంచామృత స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పండితులు అంటుంటారు.
పూజ అయిపోయిన తర్వాత హారతిని ఇస్తారు. హారతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. హారతిని ఇంట్లో ఇవ్వడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనం దీపారాధన చేయడం, హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికపరంగా మాత్రమే అని భావిస్తాం. కానీ నిజానికి వీటి వలన మనలో, మన ఇంట్లో కూడా ప్రభావం పడుతుంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…