Bed : మన పూర్వీకులు ఎన్నో పద్ధతుల్ని పాటించేవారు. వాటిని కూడా ఇంకా చాలా మంది పాటిస్తూనే ఉన్నారు. అయితే, ఒక్కొక్క సారి మనకి ఏదైనా పరిష్కారాన్ని జ్యోతిష్య పండితులు కానీ లేదంటే పెద్దలు కానీ చెప్తూ ఉంటారు. వాటిని ఆచరిస్తే, మంచి జరుగుతుందని శుభం కలుగుతుందని అంటూ ఉంటారు. మన జీవితంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము.
అయితే, ఇక్కడ కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వీటిని కనుక పాటించినట్లయితే, కచ్చితంగా ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. కొందరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి, రాత్రి నిద్ర పోయేటప్పుడు రాగి పాత్రలో నీళ్లు పోసి, మంచం కింద కానీ పక్కన కానీ పెట్టుకోవాలి. అలానే రాత్రిపూట దిండు కింద, ఒక ఎర్రచందనం చెక్కని పెట్టడం వలన కోపం కంట్రోల్ లో ఉంటుంది. కొంత మందికి దృఢ సంకల్పం పెంచుకోవాలని ఉంటుంది.
దృడ సంకల్పం పెరగాలంటే, వెండి పాత్రలు కానీ ఏదైనా చిన్న వెండి గిన్నెలో కానీ నీళ్ళు పోసి మంచం కింద పెట్టుకోవాలి. వెండితో తయారుచేసిన వస్తువులని పెట్టుకుంటే కూడా దృఢ సంకల్పం పెరుగుతుంది. బంగారం కానీ వెండి అభరణాలను కానీ దిండు కింద పెట్టుకుని నిద్రపోతే, జన్మ కుండలిలోని దోష నివారణ అవుతుంది.
దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఇనుముతో చేసిన పాత్రలో నీళ్లు పోసి, 21 రోజుల పాటు మంచం కింద పెట్టుకుంటే, దృష్టి దోషాలు తొలగిపోతాయి. జాతిరత్నమైన నీలం ని కూడా దిండు కింద పెట్టుకుంటే, చెడు దోష నివారణ జరుగుతుంది. అలానే అదృష్టం కలగాలంటే, వెండితో చేసిన చేపలని దిండు కింద పెట్టుకోవాలి. వెండి పాత్రలో నీళ్లు పోసి అందులో వెండి చేపని పెడితే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా మీరు వీటిని కనుక పాటించినట్లయితే, ఈ బాధల నుండి బయటపడి హాయిగా జీవించొచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…