Marriage With Same Gothram : హిందూమతంలో, వివాహానికి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు లేదు. ఎప్పుడైనా సరే, ఎవరికైనా పెళ్లి చేయాలంటే, కుటుంబం గురించి చూసుకుంటారు. అలానే, ఇంటి పేర్లు, ఉద్యోగం, డేట్ అఫ్ బర్త్ తో పాటుగా గోత్రాలని కూడా చూసుకుంటారు. ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి, అసలు పెళ్లి చేయరు. అయితే, వివాహం అంటే మనం హిందూ సంప్రదాయం ప్రకారం పాటిస్తాము. ఒక్కొక్క ప్రాంతంలో, సంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. కానీ, చాలా చోట్ల ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు. అంటే, వరుడికి, వధువుకి ఒకే గోత్రం ఉండకూడదు.
వేరు వేరు గోత్రాలు అయ్యి ఉండాలి. పెళ్లి చేసుకునే అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు. అయితే, ఆ పెళ్లిని చేయరు. అందుకనే, ముందు గోత్రం ఏంటో కనుక్కొని, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అబ్బాయి, అమ్మాయి గోత్రాలు వేరువేరుగా ఉండి, జాతకం కలిస్తే పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారు. ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయరు..? దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. గోత్రాలు సప్త ఋషుల వంశస్థుల రూపంలో ఉంటాయి.
గౌతమ, కశ్య, వశిష్ట, భరద్వాజ, అత్రి, అంగీరస, మృగు. ఈ ఏడు మంది మహర్షులని సప్త ఋషులుగా పరిగణిస్తారు. వేద కాలం నుండి, గోత్రాలకు ప్రాధాన్యత ఉంది. రక్తసంబందికుల మధ్య, పెళ్లి జరగకుండా ఉండడానికి, ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. దీంతో, పాటు ఒకే గోత్రంలోని అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదని కఠిన నిబంధన ఉంది.
ఒకే గోత్రానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు సోదరులు సోదరీమణులు సంబంధాన్ని కలిగి ఉంటారు. అందుకని చెయ్యరు. అలానే స్త్రీ, పురుషుడు ఒకే గోత్రం వాళ్ళు వివాహం చేసుకుంటే సంతానం పొందడంలో ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లలలో జన్యుపరమైన లోపాలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు వస్తాయి. ఇలా, ఈ కారణంగానే ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…