సాధారణంగా కొందరికి ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ధనం చేతిలో నిలవదు. ఏదో ఒక విధంగా ఖర్చు అవుతుంటుంది. ఇక కొందరు ధనం సంపాదించలేకపోతుంటారు. ఇలా ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి ఉంటూనే ఉంటాయి. అయితే ఇంట్లో కొన్ని రకాల వస్తువులకు కొన్ని మార్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండేలా చేయవచ్చు. ముఖ్యంగా చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. కనుక చీపురు పట్ల కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
పండితులు చెబుతున్న ప్రకారం చీపురుకి తెల్లని దారం కట్టడం వల్ల అమ్మవారు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ చీపురుతో మనం దుమ్ము, ధూళిని శుభ్రం చేస్తున్నా ఆ చీపురుపై తెల్లని దారం ఉండటం వల్ల అమ్మవారు శాంతి చెందుతుంది. అందుకనే చీపురును కొనగానే వెంటనే దానికి తెల్లని దారం కట్టడం వల్ల అంతా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా తెల్లని దారం కట్టిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయటం వల్ల ఇంట్లో ఉండే దుమ్ము, ధూళి బయటకు పోతుంది. అంతేకాదు ఇంట్లో ప్రతికూల వాతావరణం పోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఇక సాయంత్రం అయిన తరువాత మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. కనుక ఆ సమయం తరువాత చీపురుతో ఇంటిని శుభ్రం చేయరాదు. అంతకు ముందే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మాత్రమే చీపురును ఉపయోగించాలి. ఎక్కువ సార్లు చీపురును ఉపయోగిస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని అంటున్నారు. దీంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…