Chethabadi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటుంటారు. వాస్తు ప్రకారం, మనం పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలు కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి గురించి మీరు విని ఉంటారు. ఈ మాయ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో వాస్తు ప్రకారం కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని, ఈ రోజు తెలుసుకుందాం.
చేతబడి కి గురైన వ్యక్తి, ఎప్పుడూ కూడా మానసికంగా అస్థిరంగా ఉంటుంటాడు. ఎలాంటి కారణం లేకుండా, హృదయ స్పందన రేటు సడన్ గా పెరిగిపోతుంది. రాత్రి నిద్రలో భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. చేతబడి బారిన పడ్డ వ్యక్తులు, ఏకాంతం ని ఇష్టపడతారు. ఆకలి, దాహం బాగా తగ్గిపోతాయి. చాలా సార్లు ఆరోగ్యంగా పదవుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా చేతబడి చేసినట్లయితే, తులసి మొక్క కూడా వాడిపోవడం మొదలైపోతుంది.
శుక్రవారం నాడు, ఇంటి పూజ గదిలో భగవంతుని ముందు ఒక చిన్న కలశాన్ని పెట్టాలి. దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టి, కుంకుమతో ఈ కుండ పై స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టండి. ఇప్పుడు కలశంపై ఒక రూపాయి నాణెం ఉంచండి. ప్రతిరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత, ఇంటి ప్రధాన ద్వారం మూలలో, నెయ్యితో నాలుగు దిక్కులు కూడా, దీపాన్ని వెలిగించండి. ఈ దీపం లోపల ఒక రూపాయి నాణెం వేయండి.
ఇలా చేయడం వలన, ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. దుష్టశక్తులు అన్నీ కూడా వెళ్లిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది. పాజిటివిటీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. నెమలి ఈకను, ఒక రూపాయి నాణెంను ఎప్పుడూ జేబులో పెట్టుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…