Bad Works : చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా తప్పులు చేస్తున్నారో లేదో చూసుకుని ఇక నుండి ఆ తప్పులను చేయకుండా చూసుకోండి. మరి ఇక ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన అద్దాన్ని ఉంచకండి ఇంట్లో పగిలిన అద్దం ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు భార్య తన తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు అది మంచిది కాదు. సాయంత్రం పూట పొరపాటున కూడా ఎప్పుడు నిద్ర పోకూడదు.
చీకటిగా ఉన్నప్పుడు అసలు భోజనం తినకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురుని నిలబెట్టకూడదు. రోలు రోకలి బండ అసలు కడగకుండా ఉంచడం మంచిది కాదు. రోలు రోకలి బండని కడగకుండా ఉంచితే అది అశుభం. చీకటి పడ్డాక ఇంట్లో లైట్లు వేసిన తర్వాత ఇల్లు ఊడిస్తే అసలు మంచిది కాదు. లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. చాలామంది అన్నాన్ని పడేస్తూ ఉంటారు అన్నం పరేయడం కూడా శుభం కాదు. ఇది చెడుని కలిగిస్తుంది. మంచిది దూరం చేస్తుంది. నేల మీద పడ్డ అన్నాన్ని కాలితో అసలు తొక్కకూడదు.
ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. కొంతమంది ఆడవాళ్లు పడుకునేటప్పుడు తాళిబొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు. స్నానం చేసాక కూడా చాలామంది విప్పిన బట్టల్ని మళ్లీ వేసుకుంటారు అలా చేయడం వలన దరిద్ర దేవత కి ఆహ్వానం పలికినట్టే. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్ము తడి చేయకూడదు. పిల్లలు చూస్తున్నప్పుడు పెద్దలు అస్సలు గొడవ పడకూడదు.
మంచం మీద కూర్చుని భోజనం తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా తెంపకూడదు. భోజనం చేశాక వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు కాలు దాటి వెళ్ళకూడదు. కాళ్లు దాటి వెళితే అస్సలు మంచిది కాదు. ఇల్లు కడిగిన తర్వాత మురికి నీరుని కాళ్ళ మీద ఒప్పుకోవడం అసలు మంచిది కాదు. చిరిగిన చాప మీద పడుకోకూడదు. ఇంట్లో పాడైపోయిన చెప్పుల్ని ఉంచకూడదు. మంగళసూత్రాలకి దేవుని బొమ్మలు సేఫ్టీ పిన్నులు వంటివి పెట్టకూడదు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…