Meals : అప్పుడప్పుడు మనం ఎవరినైనా ఇంటికి పిలిచి, భోజనం పెడుతూ ఉంటాము. అలానే, ఎవరైనా మనల్ని భోజనానికి పిలిచినట్లయితే, మనం వాళ్ళ ఇంటికి వెళ్లి, భోజనం చేస్తూ ఉంటాం. చుట్టాలు కానీ స్నేహితులు కానీ లేదంటే, తెలిసిన వాళ్ళు కానీ భోజనం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. మనం కూడా అటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అయితే, భోజనం చేసేటప్పుడు, ఇటువంటి వాళ్ళ ఇంట్లో మాత్రం అసలు భోజనం చేయకూడదు. ఇలాంటి వారి ఇంట్లో భోజనం చేస్తే, పాపాలు చుట్టుకుంటాయి. మరి ఎటువంటి వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడూ కూడా దొంగలు, నేరాలకి పాల్పడిన వారి ఇంట, భోజనం చేయకూడదు అని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి, దొంగలు, నేరాలుకి పాల్పడిన వారి ఇంట, భోజనం చేయకండి. పాపాలు చేసిన వాళ్ళ పాప ప్రభావం, వాళ్ళు వడ్డించే ఆహారం మీద కూడా పడుతుంది. అటువంటి ఆహారాన్ని మనం తింటే, మనకి పాపం చుట్టుకుంటుంది. పాప సొమ్ముతో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం మంచిది కాదు.
అది పాప భోజనం అని గరుడ పురాణం చెప్తోంది. కనుక, ఈ తప్పుని అస్సలు చెయ్యొద్దు. అలానే, మాదకద్రవ్యాలకి, మద్యానికి, ధూమపానానికి, కామానికి బానిసలు అయిన వాళ్ళ ఇంట కూడా, భోజనం చేయకూడదు. ఇటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తి ఇలాంటి వారి ఇంట్లో ఉంటుంది.
వాళ్లు వడ్డించే భోజనం ద్వారా, వచ్చే ప్రతికూలత వలన, వారి చెడు మనకి కూడా వస్తుంది అని గరుడ పురాణం చెప్పడం జరిగింది. నపుంసకులకు వీలైనంత వరకు దానం చేయడం మంచిది. ఎప్పుడూ కూడా ఇటువంటి వారి ఇంట కూడా భోజనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం అనుభవించకూడదని గరుడ పురాణం చెప్తోంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…