Hanuman Chalisa : హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతొ పూజించే దేవుళ్లలల్లో హనుమంతుడు కూడా ఒకటి. బజరంగబలి, అంజనీపుత్ర వంటి పేర్లతో హనుమంతుడిని పిలుస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో ఉండే కష్టాలు తీరి సుఖ సంతోషాలు లభిస్తాయి. హనుమంతుడి ఆశీస్సులు మనపై ఉండాలంటే మనం క్రమం తప్పకుండా హనుమంతుడిని పూజించాలి. హనుమంతుడి ఆశీస్సులు పొందడానికి సులభమైన మార్గం హనుమాన్ చాలీసా పఠించడమే. ఎవరైతే హనుమాన్ చాలీసాను పూర్తి భక్తి శ్రద్దలతో పఠిస్తారో వారిపై హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం.
మనం తెలిసి తెలియక చేసే ఈ తప్పులే కొన్నిసార్లు మనం తీవ్ర నష్టాలకు గురి అయ్యేలా చేస్తాయి. కనుక మనం ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ముందుగా వినాయకుడిని పూజించాలి. తరువాత రాముడు, సీతను పూజించి ఆ తరువాత హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించాలి. అలాగే హనుమాన్ చాలీసాను ఎల్లప్పుడూ నేలపై కూర్చుని మాత్రమే చదవాలి. ఇక హనుమాన్ చాలీసా చదివేటప్పుడు స్వచ్చతను, పరిశుభ్రతను పాటించడం చాలా అవసరం. కనుక సుచి శుభ్రతలను పాటించిన తరువాతే హనుమాన్ చాలీసాను చదవాలి. అలాగే హనుమాన్ చాలీసాను 100 సార్లు చదవాలి. హనుమాన్ చాలీసాను 100 సార్లు ఎవరైతే పఠిస్తారో వారు బంధాల నుండి విముక్తి పొంది ఆనందాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మోక్షాన్ని పొందడానికి ఇది ఒక సులవైన మార్గం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనలో ఆధ్యాత్మిక బలం మరియు మనోబలం రెండూ పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మనపై చెడు కన్ను మరియు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఈ విధంగా తగిన నియమాలు పాటిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మనం ఎన్నో మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…