Venkateswara Swamy : చాలామంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకించి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం జరుగుతుంది. శనివారం అంటే, మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎటువంటి ఆపద కలిగినా, ఆదుకోమని మనం వెంకటేశ్వర స్వామిని అడుగుతుంటాము. చాలామంది, శనిదేవుడు ప్రభావం వలన అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే, వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయాలి.
వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయడం వలన, శని బాధల నుండి బయటపడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి కృప, మన మీద ఉంటుంది. అలానే, ఏ దోషాలు కూడా ఉండవు. ఏడుకొండల వాడి దయతో పాటు, శని దోషం కూడా పోవాలి అంటే, ఇలా శనివారాలు చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది, ఇలా చేయడం వలన ఏడుకొండలు వాడి దయ ఉంటుంది. అనుకున్నవి నెరవేరుతాయి. పైగా శని దోషం కూడా పోతుంది.
ఒకవేళ కనుక ఆడవాళ్లు. ఈ శనివారాలు చేసినట్లయితే, ఏమైనా అడ్డంకులు వస్తే అక్కడ నుండి లెక్క వేసుకుని మళ్లీ చేయొచ్చు. మొదటి నుండి చేయక్కర్లేదు. శనివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, వెంకటేశ్వర స్వామి ని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి.
బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలిపి చపాతీ లాగా చేసేసి, దానితో ప్రమిదలాగా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి, వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెలిగించాలి. 8 శనివారాలు ఇలా చేయడం వలన, దోషాలన్నీ పోతాయి. దీపం పెట్టిన తర్వాత పూజ చేసేసుకోవాలి. ఇలా మీరు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే, దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. శని దోషం వంటి సమస్యలు కూడా ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…