ఆధ్యాత్మికం

Bali Temple : ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

Bali Temple : ఇండోనేషియా స‌మీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్ర‌మే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవ‌న్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవుల‌న్నీ హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోకి వ‌స్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవ‌రించి ఉన్న స‌ముద్రాన్ని మాత్రం జావా స‌ముద్ర‌మ‌ని పిలుస్తారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మ‌హాస‌ముద్రంలో ఉండే ఓ చిన్న‌పాటి కొండ‌పై ఓ హిందూ దేవాల‌యం ఉంది. ఇది చాలా ఏళ్ల కింద‌టి నాటిద‌ని చెబుతారు. ఈ దేవాల‌యం ప్ర‌త్యేక‌త ఏమిటంటే..

బాలిలోని త‌బ‌నాన్ అనే ప్రాంతంలో మ‌హాస‌ముద్రంలో కొండ‌పై ఉన్న ఆల‌యాన్ని త‌నాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాల‌యం. ఇక్క‌డ స‌ముద్రం, భూమి రెండూ క‌ల‌సి దైవంగా ఏర్ప‌డ్డాయ‌ని న‌మ్ముతారు. ఈ ఆల‌యం చుట్టూ మ‌హాస‌ముద్రం ఉండ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున అలలు వ‌స్తుంటాయి. ఒక‌సారి అల వ‌స్తే ఆల‌యం మెట్ల‌న్నీ అందులో మునిగిపోతాయి. అల వెళ్లగానే ఆ మెట్లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఆ స‌మ‌యంలోనే ఆ ఆల‌యంలోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అల వ‌చ్చిన‌ప్పుడు మెట్ల‌పైనే ఉంటే ఆ అల‌తోపాటే స‌ముద్రంలోకి వెళ్తారు.

Bali Temple

ఇక ఈ ఆల‌యం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవుల‌ను ప‌ర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్క‌డికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. కాగా ఈ ఆల‌యం కింది భాగంలో అత్యంత పురాత‌న వ‌స్తువులు ఎంతో విలువైన‌వి ఉన్నాయ‌ట‌. కానీ వాటికి కంటికి క‌నిపించ‌ని విష స‌ర్పాలు కాప‌లాగా ఉంటాయ‌ట‌. ఎవరైనా ఆ వ‌స్తువుల‌ను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయ‌ని ఇక్క‌డి స్థానికులు చెబుతారు. ఇక ఈ ఆల‌యంలో ఉండే మ‌రో విశేష‌మేమిటంటే.. ఈ ఆల‌యం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆల‌యంగా చెక్కారు.

దీంతో ఆల‌య ప‌రిస‌రాలు చాలా ప్ర‌కృతి మ‌నోహ‌రంగా ఉంటాయి. ఇక ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వంటే న‌మ్మండి. అంత‌టి సుంద‌రంగా ఈ ఆల‌య ప‌రిస‌రాలు దర్శ‌న‌మిస్తాయి. అయితే ఈ ఆల‌యానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంద‌ట‌. ఎందుకంటే ఇక్క‌డ ప్రాణాపాయ ప‌రిస్థితులు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి.. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆ మాత్రం ఎక్కువ డ‌బ్బును పర్యాట‌కుల నుంచి వ‌సూలు చేస్తారు లెండి. ఏది ఏమైనా ఈ ఆల‌య విశిష్ట‌త‌లు భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉన్నాయి క‌దూ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాపం నిధి అగ‌ర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్‌.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…

Thursday, 5 February 2026, 9:38 PM

గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? విడుదల తేదీ ఎప్పుడంటే..?

గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…

Thursday, 5 February 2026, 7:46 PM

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…

Thursday, 5 February 2026, 6:46 PM

యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష 2026 నోటిఫికేష‌న్‌: ఖాళీల సంఖ్య‌, చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాలు ఇవే..!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను…

Thursday, 5 February 2026, 5:15 PM

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయి: సీఎం చంద్ర‌బాబు

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…

Thursday, 5 February 2026, 4:00 PM

షుగ‌ర్ ఉన్న‌వారికి ప్ర‌ముఖ వైద్యుడు సూచించిన ఆరు సూప‌ర్ ఫుడ్స్‌..!

మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ‌డం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…

Thursday, 5 February 2026, 2:01 PM

భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.

భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య…

Thursday, 5 February 2026, 10:47 AM

మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!

మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ ప‌వన్…

Thursday, 5 February 2026, 10:13 AM