మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తున్నాము. అలాంటి వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు అనే నియమాలను కూడా పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే పూజకు సంబంధించిన వస్తువులను పూజా సామాగ్రిని నేలపై పెట్టకూడదని చెబుతుంటారు. ఇవే కాకుండా మరికొన్ని వస్తువులను కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదు. మరి అలాంటి వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
హిందువులలో చాలామంది జంధ్యం ధరించి ఉంటారు. ఈ జంధ్యాన్ని తల్లిదండ్రులకు గురువుకు ప్రతీకగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. ఒకవేళ అలా జంధ్యాన్ని నేలపై పెట్టడం వల్ల గురువును తల్లిదండ్రులను అవమానించినట్లని భావిస్తారు. మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైన సాలి గ్రామాలను కూడా కింద పెట్టకూడదు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం దేవుడు ముందు దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను నేలపై పెట్టకూడదు. ఎటువంటి ఆధారం లేకుండా దేవుడికి దీపం వెలిగిస్తే మన జీవితానికి కూడా ఎటువంటి ఆధారం ఉండదని చెబుతారు. అందుకోసమే ఏదైనా ధాన్యం లేదా ఆకుపై దీపాన్ని వెలిగించాలి. శంకువును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక శంకువుని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. శంఖాన్ని ఏదైనా పసుపుపచ్చని లేదా ఎరుపు రంగు వస్త్రంలో కానీ, ధాన్యం పై గాని పెట్టి పూజించాలి.ఈ విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…