సెల్ ఫోన్ అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. ఈ క్రమంలోనే రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. అత్త అరిచిందన్న కోపంతో తీవ్ర మనస్తాపం చెందిన కోడలు తన కూతురితో సహా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఛత్తర్పూర్ లో ఉన్న పర్వా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పనిలేని సమయంలో కోడలు సెల్ ఫోన్ చేతిలో పట్టుకుందని అత్త కోప్పడటంతో తీవ్ర మనస్థాపం చెందిన కోడలు పశువులను తీసుకొని మేపడం కోసం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. ఈ క్రమంలోని దారిలో ఏవైనా బావులు కనిపిస్తున్నాయోనని చూసుకుంటూ వెళ్లిన కోడలికి మార్గమధ్యంలో ఒక బావి కనిపించడంతో తన పిల్లలిద్దరినీ బావిలోకి తోసి తను అక్కడే ఉరేసుకుని చనిపోయింది.
ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారిలో బావిలో పడిన రెండేళ్ల చిన్నారి ఇటుకల మధ్య ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు చిన్నారిని రక్షించి సరైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరొక కూతురు, ఆ మహిళ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అత్తా కోడళ్ళ మధ్య సెల్ ఫోన్ కారణంగానే గొడవ తలెత్తిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…