ఒక ప్రభుత్వ కొలువులో ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగి తన విధుల పట్ల తప్పుడు మార్గం ఎంచుకుంది. సమాజానికి సేవ చేయాల్సింది పోయి.. సమాజానికి ద్రోహం చేస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ పట్టుబడింది. ఈ క్రమంలోనే ఆమెను విచారించగా సుమారు పాతిక లక్షల వరకు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ మహిళా కానిస్టేబుల్ ఏం చేసింది..? ఏంటి ?అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ పై అనుమానాలు రావడంతో పోలీసులు తనపై నిఘా ఉంచి గైక్వాడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ సుమారు పాతిక లక్షల వరకు వస్తువులను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా దొంగ దారులు వెతుక్కుంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…