రాజస్థాన్లోని జోధ్ పూర్లో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తానని అడిగినందుకు ఆగ్రహించిన భర్త తన భార్యను దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ముక్కు కోసేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని జోధ్ పూర్ పరిధిలో ఉన్న లునావస్ అనే గ్రామంలో భూమా రామ్, దేవి (25) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి దేవి తన పుట్టింటికి వెళ్లి వస్తానని తన భర్తను అడుగుతూ వస్తోంది. అందుకు అతను కూడా మొదట అంగీకారం తెలిపాడు. కానీ తాజాగా ఏమైందో తెలియదు కానీ.. తన భార్య పుట్టింటికి వెళ్లి వస్తానని అడిగితే వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
ఇద్దరి మధ్య ముందుగా మాటల యుద్ధం జరిగింది. అయితే చివరకు ఆవేశం పట్టలేని భూమా రామ్ తీవ్ర ఆగ్రహంతో కత్తి తీసుకుని తన భార్య ముక్కు కోశాడు. ఈ విషయం గమనించిన ఇరుగు పొరుగు వారు దేవిని హాస్పిటల్కు తరలించారు. దేవి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని భూమా రామ్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…