ఝార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే జడ్జి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఈ కేసులో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జడ్జి ఆనంద్ రోడ్డుప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కావాలనే ఒక టెంపోతో గుద్ధి చంపారని ఒక సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఈ కేసు విచారణలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. రోడ్డు పక్కన జాగింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి జడ్జిను కొందరు వ్యక్తులు కావాలనే టెంపోతో గుద్ది చంపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ టెంపర్ డ్రైవర్ ఆచూకీని వెతికి పట్టుకున్నారు.ఈ క్రమంలోనే డ్రైవర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఇది పథకం ప్రకారమే జరిగిన హత్య అని గిరిధ్ పోలీసులు తెలిపారు. ఒక కేసులో జడ్జ్ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్లే అతనిపై ఈ విధంగా కక్ష పెంచుకుని పథకం ప్రకారమే చంపి ఉంటారని భావించిన పోలీసులు అదే కోణంలో కేసు విచారణ చేపట్టారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…