ఝార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తమ్ ఆనంద్ అనే జడ్జి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ తాజాగా ఈ కేసులో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జడ్జి ఆనంద్ రోడ్డుప్రమాదంలో మరణించలేదని.. ఆయనను కావాలనే ఒక టెంపోతో గుద్ధి చంపారని ఒక సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఈ కేసు విచారణలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. రోడ్డు పక్కన జాగింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి జడ్జిను కొందరు వ్యక్తులు కావాలనే టెంపోతో గుద్ది చంపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ టెంపర్ డ్రైవర్ ఆచూకీని వెతికి పట్టుకున్నారు.ఈ క్రమంలోనే డ్రైవర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఇది పథకం ప్రకారమే జరిగిన హత్య అని గిరిధ్ పోలీసులు తెలిపారు. ఒక కేసులో జడ్జ్ వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం వల్లే అతనిపై ఈ విధంగా కక్ష పెంచుకుని పథకం ప్రకారమే చంపి ఉంటారని భావించిన పోలీసులు అదే కోణంలో కేసు విచారణ చేపట్టారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…