ప్రస్తుత కాలంలో మనుషులలో మానవతా విలువలు పూర్తిగా నశించి పోతున్నాయి. కన్న కూతురిని గుండెలపై పెట్టుకోవాల్సిన తండ్రి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తన కూతురికి ఏ కష్టం, నష్టం కలగకుండా రక్షించాల్సిన తండ్రే ఆమె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..
రాజేంద్ర నగర్లో నివాసముంటున్న కుటుంబంలో ఓ వ్యక్తి భార్య చనిపోవడంతో తన కూతురితోపాటు కలిసి జీవిస్తున్నాడు. అయితే తండ్రి కూతురి పట్ల బాధ్యతగా కాకుండా కామవాంఛతో ప్రవర్తించాడు. భార్య చనిపోవడంతో లైంగిక వాంఛలను కూతురిపై తీర్చుకున్నాడు. గత 15 రోజుల నుంచి ఆ తండ్రి తన కూతురిపై లైంగిక దాడి చేస్తున్నప్పటికీ ఈ విషయం బయటకి చెప్పలేక తనలోతానే ఆమె కుమిలిపోయింది.
అయితే తన కూతురి పట్ల తన తండ్రి ప్రవర్తిస్తున్న తీరును తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే సదరు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…