పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో తాజాగా విడుదలైన సినిమా ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే.మూడు సంవత్సరాల విరామం తరువాత వకీల్ సాబ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ,దిల్ రాజు కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథను సిద్ధం చేయాలని తన రచయితలకు కోరినట్లు తెలుస్తోంది.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న దిల్ రాజు తనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా బారిన పడి కోలుకున్న పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు.త్వరలోనే పవన్ ఈ సినిమా కథ వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…