పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో తాజాగా విడుదలైన సినిమా ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే.మూడు సంవత్సరాల విరామం తరువాత వకీల్ సాబ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ అయిన వకీల్ సాబ్ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ,దిల్ రాజు కాంబినేషన్ లో మరో ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథను సిద్ధం చేయాలని తన రచయితలకు కోరినట్లు తెలుస్తోంది.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న దిల్ రాజు తనకు కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా బారిన పడి కోలుకున్న పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు.త్వరలోనే పవన్ ఈ సినిమా కథ వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…