పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ తరువాత తన సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం రాదే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ప్రభాస్ కు మరొక క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం ఇవ్వబడుతుంది.
అయితే ప్రభాస్ తొలిసారిగా ఒక మహిళ దర్శకురాలితో పని చేయనున్నట్లు తెలుస్తోంది. గురు,ఆకాశమే నీ హద్దురా వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు సుధ కొంగర ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ని కలిసి స్టోరీలైన్ చెప్పినట్లు తెలుస్తోంది.ప్రభాస్ కూడా ఇందుకు సానుకూలంగా వ్యవహరించడంతో ఈమె దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సుధా కొంగర దర్శకత్వంలో ప్రభాస్ తో బయోపిక్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. భారత దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తి జీవితాన్ని ప్రభాస్ తో తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడిందని చిత్ర బృందం తెలిపింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…