రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నటుడు, సినీ విమర్శకుడు చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందిన విషయం విదితమే. కాగా కత్తి మహేష్ మృతిపై ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కారులో ముందు కూర్చున్న కత్తి మహేష్ చనిపోగా.. పక్కనే ఉన్న వ్యక్తికి చిన్న గాయం లేకుండా ఎలా బతికాడని మందకృష్ణ ప్రశ్నించారు. కత్తి మహేష్కు అనేక మంది శత్రువులు ఉన్నారని అన్నారు. కారు కూడా కత్తి మహేష్ కూర్చున్న వైపుకే డ్యామేజ్ అవడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
కత్తి మహేష్ కు మొదట అసలు గాయలే కాలేదన్నారు. కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయన గురించి దారుణంగా కామెంట్స్ చేశారని మందకృష్ణ చెప్పారు. కత్తి మహేష్ అంత్యక్రియలకి హాజరైన అనంతరం మందకృష్ణ చిత్తూరు జిల్లా యల్లమందలో పై విధంగా మాట్లాడారు.
కత్తి మహేష్ మృతిపై నిజాయితీ ఉన్న ఉన్నతాధికారులు, లేదంటే సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలని, 15 రోజులు జరిగిన ట్రీట్మెంట్ ఏంటన్నది ఆస్పత్రుల నుంచి బయటకు రావాలని, ప్రమాదం జరిగిందా, లేదా, మృతి వెనుక మిస్టరీ ఉందా, లేదా అన్న విషయం తేలాలని మందకృష్ణ మాదిగ అన్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…