దేశవ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు అయితే అటువంటి వారికోసం సహాయం చేయడానికి తమిళ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చాడు. ఇదివరకే కరోనా కట్టడి చర్యల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తన తమ్ముడు కార్తీతో కలిసి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తన అభిమానులకు సహాయం చేయడానికి ఈ హీరో ముందుకు వచ్చారు. ఎప్పుడు అభిమానులతో దగ్గరగా ఉండే సూర్య ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన సుమారు 250 కుటుంబాలకు సహాయం చేశారు. ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే మరోసారి తన గొప్ప సేవా గుణాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో మాత్రమే కాకుండా ఎంతో మంది అనాధ పిల్లలకు అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఉన్నత చదువులు చదివిస్తు వారి బాధ్యతలను చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…