సాధారణంగా సినీ సెలబ్రిటీస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది. ఒక్కసారిగా సెలబ్రిటీలు బయట కనబడితే వారితో సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు.ప్రస్తుత కాలంలో అయితే ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకునే వారు. కానీ ఇంతకు మునుపు సెలబ్రిటీల ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు.తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ విషయాన్ని నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా రాజీవ్ కనకాల తన అభిమాని గురించి చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2018వ సంవత్సరంలో జరిగిన సంఘటనను రాజీవ్ గుర్తుచేసుకుంటూ ఒకసారి ఎయిర్ పోర్ట్కు వెళ్తే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడని, అతని కళ్లల్లో ఆనందం కనిపించిందని తనకు ఎదురైన ఈ సంఘటనను ఈ సందర్భంగా రాజీవ్ కనకాల వివరిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2018 వ సంవత్సరంలో ఓ అభిమాని ఎయిర్ పోర్ట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ వ్యక్తి తనని చూడగానే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడని తనను పరిచయం చేసుకొని తన గురించి వివరించాడు.అయితే అప్పుడు తనకి నాతో సెల్ఫీ దిగడానికి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో తన దగ్గర ఉన్న ఫోన్ లోనే సెల్ఫీ తీసుకున్నానని తెలిపారు. ఈ ఫోటోను తరువాత పోస్ట్ చేద్దామనుకొని మర్చిపోయానని ఇప్పుడు ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నాను.ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా ఈ ఫోటోను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు కనకాల తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…