సాధారణంగా సినీ సెలబ్రిటీస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది. ఒక్కసారిగా సెలబ్రిటీలు బయట కనబడితే వారితో సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు.ప్రస్తుత కాలంలో అయితే ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకునే వారు. కానీ ఇంతకు మునుపు సెలబ్రిటీల ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు.తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ విషయాన్ని నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా రాజీవ్ కనకాల తన అభిమాని గురించి చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2018వ సంవత్సరంలో జరిగిన సంఘటనను రాజీవ్ గుర్తుచేసుకుంటూ ఒకసారి ఎయిర్ పోర్ట్కు వెళ్తే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడని, అతని కళ్లల్లో ఆనందం కనిపించిందని తనకు ఎదురైన ఈ సంఘటనను ఈ సందర్భంగా రాజీవ్ కనకాల వివరిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2018 వ సంవత్సరంలో ఓ అభిమాని ఎయిర్ పోర్ట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ వ్యక్తి తనని చూడగానే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడని తనను పరిచయం చేసుకొని తన గురించి వివరించాడు.అయితే అప్పుడు తనకి నాతో సెల్ఫీ దిగడానికి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో తన దగ్గర ఉన్న ఫోన్ లోనే సెల్ఫీ తీసుకున్నానని తెలిపారు. ఈ ఫోటోను తరువాత పోస్ట్ చేద్దామనుకొని మర్చిపోయానని ఇప్పుడు ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నాను.ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా ఈ ఫోటోను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు కనకాల తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…